Header Banner

తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

  Fri Jun 13, 2025 07:30        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "తల్లికి వందనం" పేరుతో ఒక కీలక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతున్నారో, వారికి తల్లుల ఖాతాలో ప్రతి ఒక్కరి పట్లా రూ. 13,000 చొప్పున జమ చేస్తారు. మొత్తం రూ. 15,000లో రూ. 2,000ను పాఠశాలల మెయింటనెన్స్ గ్రాంట్ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలోకి మళ్లిస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. పథక అమలులో పారదర్శకత ఉండేందుకు లబ్దిదారుల జాబితాను గ్రామ/వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళితే పరిష్కరించబడతాయని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

ఈ పథకం ముఖ్యంగా 2వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది. తల్లి లేని విద్యార్థుల విషయంలో తండ్రి లేదా గార్డియన్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. అనాథ పిల్లలకైతే కలెక్టర్ సూచించిన విధంగా సాయం అందించబడుతుంది. గత పాలనలో అమ్మఒడి పథకంలో 42 లక్షల మందికి అందగా, ఇప్పుడు 67 లక్షల మందికి "తల్లికి వందనం" అందుతోంది. ఇది విద్యపై దృష్టి పెట్టే కుటుంబాలకు ఆర్థిక సహాయంగా మారుతుంది. ఎవరైనా అర్హులై ఉన్నా పథకం కింద డబ్బులు రాకపోతే, వారు జూన్ 26 లోపు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. తుది లబ్దిదారుల జాబితాను జూన్ 30న విడుదల చేయనున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #ThallikiVandanam #APGovernmentSchemes #ChandrababuNaidu #StudentWelfare #EducationSupport #AndhraPradesh #GovernmentBenefit #MothersScheme #WelfarePrograms #APWelfare #EducationForAll #DirectBenefitTransfer #CMCBN #TeluguNews #PublicAwareness